Nehru Zoological Park | చాంద్రాయణ గుట్ట, మార్చి 30 : హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. రేపు అనగా సోమవారం నాడు నెహ్రూ జూలాజికల్ పార్క్ తెరిచే ఉండనుంది. ఈ విషయాన్ని జూ క్యూరేటర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చట్ట సభల సంప్రదాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశాలను నిర్వహించాలని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చట్ట సభల సంప్రదాయాన్ని, హుందాతనాన్ని పోగొట్టవద్దని అధికార ప�
అటవీ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని, అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువకట్టలేమని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య పేర్కొన్నారు.
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్నగర్ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్ బ్లాక్కు తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 1980 నుంచి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నా..2010లో అమలు చేస్తారని ప్రచారం జరిగినా అది�
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పారులో అరుదైన జంతుజాలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం పిల్లల నుంచి పెద్దల దాకా లక్షలాది మంది సందర్శకులను అలరిస్తున్న జంతువుల వరుస మరణాలు అటవీశాఖ అధికారుల న
హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో తెల్ల మగపులి బెంగాల్టైగర్ ‘అభిమన్యు’ మంగళవారం అనారోగ్యంతో మృ తి చెందింది. తొమ్మిది ఏండ్ల అభిమన్యు 2015 జనవరి 2న నెహ్రూ జులాజికల్ పార్కులో సైర్ (బద్రీ), డ్యామ్
ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షుడు మరణించిన ఘటన నెహ్రూ జులాజికల్ పార్క్లో చోటు చేసుకున్నది. యానిమల్ కీపర్గా జూపార్క్లో విధులు నిర్వర్తిస్తున్న షాబాజ్ (23) శనివారం మధ్యాహ్నం తన విధులు ముగించుకొని తి�
Minister Indrakaran Reddy | హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న నెహ్రూ జూ పార్కును సీఎం కేసీఆర్ సహకారంతో ప్రపంచస్థాయి జూగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదా�
హైదరాబాద్కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ను రూపొందించినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సంగా రెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామికవాడలోని హెటిరో పరిశ్రమలోకి చిరుత పులి చొరబడింది. పక్కనే అటవీ ప్రాంతం ఉండటంతో అం దులో నుంచి వచ్చి పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో నక్కింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం �
నెహ్రూ జువలాజికల్ పార్క్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. మరో వైపు ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఎన్క్లోజర్లో జంతువులు వేసవి తాపాన�
భానుడి తాపానికి మనుషులే కాదు.. పశుపక్షాదులు, జంతువులు కూడా ఠారెత్తుతున్నాయి. అందుకే బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల ఉపశమనం కోసం జూ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. �