అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�
చార్మినార్ : నగరంలోని జూ పార్క్లో గురువారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పలు అభివృద్ది పర్చిన ఎన్క్లోజర్లను ప్రారంభించారు. జూలో కొత్తగా ఏర్పాటు చేసిన పక్షుల ప్రపంచంతోపాటు కొత్తగా అందుబ�
మెగా కోడలు ఉపాసన పలు సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె పక్షులు, జంతువులు, పౌష్టికాహారం, ఆయుర్వేద పద్దతుల్లో వైద్యం గురించి ఇలా పలు �
చార్మినార్, అక్టోబర్ 16: నెహ్రూ జులాజికల్ పార్క్ను దేశంలోనే అత్యున్నత జూగా మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని జూ పార్క్ నూతన క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు. జూ పార్క్ క్యూరేటర్గా బాధ్యతలు నిర్�
చార్మినార్, సెప్టెంబర్ 30: సందర్శకులకు మరిం త మెరుగైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని జూ క్యూరేటర్ సుభద్రాదేవి గురువారం తెలిపారు. అందుకు అనుగుణంగా జూ పార్క్లో నిర్వహణ పరమైన చార్జీలను పెంచడా�
రేపటి నుంచి నెహ్రు జూపార్క్ ఓపెన్ | నగరంలోని నెహ్రు జూలాజికల్ పార్కులోకి ఆదివారం నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్ పునః ప్రారంభం
చార్మినార్, జూలై 9: కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఆదివారం నుంచి జూ పార్క్ను సందర్శకులు తిలకించడానికి పునః ప్రారంభం కానుందని జూ పార్క్ క్యూరేటర్ సుభద్రాదేవి తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు �
హైదరాబాద్ : తెలంగాణలోని జూ పార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఆయా కేంద్రాల పున:ప్రారంభానికి ప్రభుత్వం