మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో (Medical colleges) ఎండీ, ఎంఎస�
పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సెలింగ్లో కొత్త సీట్ల చేర్పు ప్రక్రియను నేషనల్ మెడ�
పీజీ ‘నీట్’ పరీక్ష కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ‘కాంపిటెంట్ అథారిటీ’ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిల
ఖాళీ సీట్ల భర్తీకి కేంద్రం నిర్ణయం ఖాళీ సీట్ల భర్తీకి కేంద్రం నిర్ణయం హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ పీజీ అన్ని క్యాటగిరీల్లో కటాఫ్ను 15 పర్సెంటైల్ తగ్గిస్తూ కే�
NEET PG | నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది.
మార్చి 25 దాకా దరఖాస్తు పరీక్ష షెడ్యూల్లో మార్పు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: నీట్-పీజీ పరీక్షను మే 21న నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) శుక్రవారం ప�
న్యూఢిల్లీ: నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేశారు. ఆ పరీక్షను 6 నుంచి 8 వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాస్తవానికి మార్చి 12వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే నీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నీట్ పీజీ కౌన్సెలింగ్పై ఏర్పడిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్
తమిళనాడు అఖిలపక్షం తీర్మానం సమావేశం నుంచి బీజేపీ వాకౌట్ చెన్నై, జనవరి 8: తమిళనాడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి నీట్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఐక్య పోరాటం చేయాలని రాష్ట్రంలోని రాజకీయ పార�
నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం ఓబీసీ రిజర్వేషన్లకూ సుప్రీం ఆమోదం ఈ విద్యా సంవత్సరానికి అనుమతి మార్చి మూడోవారంలో తుది విచారణ న్యూఢిల్లీ, జనవరి 7: నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రస్తుత రిజర్�
న్యూఢిల్లీ: జనవరి 6వ తేదీలోగా నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్ శ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నీట్ పీజీ కౌన్సెలింగ్ జాప్యానికి నిరసనగా గత 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతం చేయాలని రెసిడెంట్ వైద్యులు మంగళవారం నిర్ణయించారు. రెసిడెంట్ వైద్యుల సంఘాలతో కేంద్ర ఆరోగ్యశ�