NEET PG 2025 Results | ఎండీ, ఎంఎస్ సహా వివిధ రకాల పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్లో ప్రవేశం కల్పించే ‘నీట్ పీజీ-2025’ పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నీట్ పీజీ పోర్టల్, NBEMS, natboard. edu.in వెబ్సైట్ల నుంచి �
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam) ఆగస్టు 3న జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల
నీట్ పీజీ-2025 నిర్వహణను ఆగస్టు 3కు వాయిదా వేయాలన్న జాతీయ పరీక్షల బోర్డ్(ఎన్బీఈ) విజ్ఞప్తికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. సాంకేతిక పరిమితుల ఆధారంగా ఎన్బీఈ విజ్ఞప్తిని అంగీకరించినట్టు క�
NEET PG 2025 | నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ (NEET-PG)ని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష నిర్వహించను
ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు.
తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు తమకు న్యాయంగా దక్కాల్సిన ైస్టెపెండ్ను చెల్లించాలని సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. తమ సేవలకు సరైన ఆర్థిక సాయం అందడం లేదని ఆసుపత్రుల్లో పనిచేస్తు�
దేశంలో మధుమేహం, దాని అనుబంధ రోగాలు ఆందోళకర స్థాయిలో పెరగడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఈ నెల 27న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తక్కువ పోషకాలు, పరిమితికి మించిన చక్కెర, ఉప్పు, న�
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ పీజీ పరీక్షకు రెండు గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు యోచ�
నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల వివాదం నేపథ్యంలో నీట్-పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా శనివారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేసింది.
NEET PG | దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే ) వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భ�
నీట్ పీజీ-2024, జీపీఏటీతో సహా పలు ప్రవేశ పరీక్షల ఫార్మాట్లో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) కీలక మార్పులు చేసింది.
నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్టు బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ప్రకటించింది. మొదట జూలై 7న పరీక్ష జరిపేందుకు షెడ్యూల్ ఖరారు కాగా ఇప్పుడు జూన్ 23న నిర్వహించేందుకు రీషెడ్యూల్�
నీట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను ఈ ఏడాది జూలై 7కు రీషెడ్యూల్ చేసినట్టు జాతీయ పరీక్షల బోర్డు మంగళవారం తెలిపింది. ఈ పరీక్షకు అర్హత కటాఫ్ తేదీని ఆగస్ట్ 15గా నిర్ణయించింది.
టాన్స్జెండర్ కోటా కింద నీట్ పీజీ సీటు కేటాయింపునకు చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వారం రోజులు గడువు ఇస్తే జీవో వెలువడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కు�