అథ్లెటిక్స్లో భారత్కు ఏకైక ఒలింపిక్ స్వర్ణం అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ చాంపియన్షిప్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతు�
Javelin throwers | భారత జావెలిన్ త్రోయర్స్ (Javelin Thowers) చరిత్ర సృష్టించారు. బుడాపెస్ట్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2023లో జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా ముగ్గురు అథ్లెట్లు ఫైనల్లో అడుపెట్టడం ద్వార
Neeraj Chopra | జపాన్లో 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024లో ఫ్రాన్స్లో జరిగే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు.
Neeraj Chopra | బుడాపెస్ట్(హంగరీ) వేదికగా ఈ నెల 19 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్చోప్రా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. మెగాటోర్నీలో భార�
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. వరుసగా రెండో ఏడాది డైమండ్ లీగ్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రతిష్ఠాత్మక లీగ్లో నీరజ్ బరిసెను 87.66 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం
Neeraj Chopra: లుసేన్లో జరిగిన ఈవెంట్లో తన జావెలిన్ను 87.66 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్ కొట్టేశాడు నీరజ్ చోప్రా. డైమండ్ లీగ్ ఫైనల్స్ కోసం తన పాయింట్ల పట్టికను పెంచేసుకున్నాడు. గాయం వల్ల దాదాపు నెల రో�
ఫిన్లాండ్లో శిక్షణ పొందేందుకు ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు కేంద్ర క్రీడాశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తన నిలకడైన ప్రదర్శనతో ఇటీవలే ప్రపంచ నంబర్వన్ జావెలిన్ త్రోయర్గా నిలిచిన నీరజ్..
Neeraj Chopra : అథ్లెటిక్స్లో భారత్కు తొలి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో ఘనత సాధించాడు. జావెలిన్ త్రో(Javelin Throw) ఆటకు వన్నె తెచ్చిన అతను పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున�
Neeraj Chopra: న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ తన ట్వీట్లో తెలిపారు. దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి
Neeraj Chopra:నీరజ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రాబోయే సీజన్ కోసం ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ జావెలన్ స్టార్ తన ట్విట్టర్లో ఓ ట్రైనింగ్ వీడియోను పోస్టు చేశాడు.