మాజీ సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాళ్ సింగ్ జాతీయ భద్రతా ఉప సలహాదారుగా (డిప్యూటీఎన్ఎస్ఏ) నియ మితులైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లో భద్రతాబలగాల (Security forces) కు, మావోయిస్టుల (Maoists) కు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న భధ్రతాబలగాలు అక్కడి
Rail network : చత్తీస్ఘడ్లోని బస్తర్లో రైలు కూత వినబడనున్నది. కొత్తగూడం నుంచి కిరణ్డోల్ వరకు నిర్మించే రైల్వే లైన్ కోసం సర్వే పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో డీపీఆర్ రెఢీ కానున్న�
అంతం చేస్తానని, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి తెస్తానని, ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రచారం చేసిన మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ, వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నేటి వరకు అ�
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి తమను చర్చలకు పిలవాలని భాకాపా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి �
Maoists | ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
Chhattisgarh | బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
Encounter | తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల �
‘అమాయకులు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చేతిలో హతమైతే పట్టించుకోరు.. మమ్ములను కనీసం పరామర్శించేందుకు రారు.. అదే ఎన్కౌంటర్లో నక్సల్ మృతి చెందితే మాత్రం వారి కుటుంబాలను కలిసేందుకు వస్తారు.. మావోయిస్�
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో35 ఏళ్ల బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు హతమార్చినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గడచిన వారం రోజుల్లో బీజాపూర్ జిల్లాలో ఐదుగురు పౌరుల
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకరపోరు కొనసాగింది.