ముంబై : మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. నవాబ్ మాలిక్పై ఈడీ కేసులపై ఆ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్�
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, బాంబే హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడే కుటుంబంపై విమర్శలు చేయబోమన్న హామీని ఉల్లంఘించినందుకు హైకోర్టుక�
న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుపై తాను నోరు మెదిపినప్పటి నుంచి తనపై తప్పుడు కేసు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. కొంద�
ముంబై: వచ్చే మార్చిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలకు మంత్రి నవాబ్ మాలిక్ ఘటుగా బదులిచ్చారు. అంచనాలు, కలలు, ప్రార్థనలతో మీ కోరికల�
ముంబై: ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబంపై డిసెంబర్ 9 వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మానం హెచ్చరిక నేపథ్యంలో ఈ మేరకు కో
ముంబై: బాలివుడ్ నటి కంగనా రనౌత్కు కేంద్రం కల్పించిన భద్రత ఆమెను కేసు నుంచి కాపాడలేదని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘సిక్కు సంఘం కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గొప్ప నాయ
Nawab Malik Swipe at NCB | దేశంలో డ్రగ్స్ వ్యాపారం గుజరాత్ కేంద్రంగా జరుగుతోందా? అని మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు.
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్పై షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్కు ఆయన చేసిన ఫిర్యా
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపధ్యంలో తన ఇంట్లో డ్రగ్స్ లభించాయని చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ క్షమా
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై అయిదు కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తన అల్లుడు సమీర్ ఖాన్ దానికి సంబంధించిన లీగల్ నోటీసులు ఇచ్చి�
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు కట్టుబడి ఉండాలని, వారు లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని మహారాష్ట్ర కాంగ్రెస్ చ�