కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల నేతలు అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కోదాడలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార
ఈ నెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెతో కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియా జీకే ఓ�
జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు బీడీ కంపెనీలలో బుధవారం సమ్మె నోటీసు అందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్�
Kotagiri | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9 వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా
దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రా�
జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూన
కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దాన్ని నిరసిస్తూ జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయ్రపదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరా�
కార్మికుల భవిష్యత్కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ లను రక్షించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయ
ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూ�
ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకొండ పల్లా పర్వత్ రెడ్డి భవన్లో సమ్మెకు సంబంధించిన పోస్
ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు .
నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బాని�
కార్మిక వర్గానికి గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జి