కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దాన్ని నిరసిస్తూ జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయ్రపదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరా�
కార్మికుల భవిష్యత్కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ లను రక్షించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయ
ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూ�
ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకొండ పల్లా పర్వత్ రెడ్డి భవన్లో సమ్మెకు సంబంధించిన పోస్
ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు .
నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బాని�
కార్మిక వర్గానికి గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జి
Nationwide Strike | ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇ
strike over NEET row | మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో అక్రమాలు, అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19, 20న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు వామ
ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి: కార్మిక సంఘాలు చిక్కడపల్లి, జనవరి 20: కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక, దేశ విధ్వసంకర విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు
ఢాకా: బంగ్లాదేశ్లో హెఫాజాత్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బ్రహ్మన్బరియా జిల్లాలోని కేంద్ర ప్రజా గ్రంథాలయానికి హెఫాజాత్ ఉగ్రవాదులు ఆదివారం నిప్పు పెట్టారు.