ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుద
కరోనా నేపథ్యంలో నిర్ణయంనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించాల్సిన ‘మే నెల