పరిశోధకులకు అర్హత పరీక్ష దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనలు చేయాలని ఉందా? దేశంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా జాతీయస్థ�
NEET UG | నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) సుప్రీంకోర్టు అనుమతిచ్చింది
జేఈఈ మెయిన్ | బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులు నేడు వెలువడే అవకాశం ఉంది. నాలుగో విడుత పర్సంటైల్తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ట�
జేఈఈ మెయిన్| జేఈఈ మెయిన్ చివరిదైన నాలుగో సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నాలుగో విడుత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికా
NEET 2021 : వైద్య ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) కోసం దరఖాస్తు దాఖలు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుద
కరోనా నేపథ్యంలో నిర్ణయంనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించాల్సిన ‘మే నెల