యూజీసీ నెట్-2023 జూన్ సెషన్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. జూన్ 13 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదన వచ్చే ఏడాది ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ (మెయిన్), నీట్ను సీయూఈటీ (కామన్ యూనివర�
ఫలితాలపై తీవ్ర ప్రభావం నిర్వహణలో ఎన్టీఏ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ మొదలు కీ, ఫలితాల విడుదల వ
సీయూఈటీ పరీక్ష నిర్వహణలో ఎన్టీయే వైఫల్యం సాంకేతిక లోపంతో పలు చోట్ల పరీక్ష వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ �
JEE Main | దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష షెడ్యూల్ మారింది. మొదటి సెషన్ జూన్కి, రెండో సెషన్ జూలైకి వాయిదా పడింది.
JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి సెషన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ రీ షెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది.
పరిశోధకులకు అర్హత పరీక్ష దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనలు చేయాలని ఉందా? దేశంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా జాతీయస్థ�
NEET UG | నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) సుప్రీంకోర్టు అనుమతిచ్చింది
జేఈఈ మెయిన్ | బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులు నేడు వెలువడే అవకాశం ఉంది. నాలుగో విడుత పర్సంటైల్తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ట�
జేఈఈ మెయిన్| జేఈఈ మెయిన్ చివరిదైన నాలుగో సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నాలుగో విడుత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికా
NEET 2021 : వైద్య ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) కోసం దరఖాస్తు దాఖలు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుద