Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో తెలంగాణ, ఏపీకి చెందినవాళ్లు కూడా ఉన్నార
Air New Zealand | విమానంలో ప్రయాణించే వారి లగేజీ బరువుకు పరిమితులు ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు న్యూజిలాండ్ ఎయిర్ లైన్స్ మాత్రం ఏకంగా విమానం ఎక్కే ప్రయాణికుడి బరువు కూడా చెక్ చేస్తామని చెబుతోంది.
Gujarat | భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పార�
Navjot Singh Sidhu | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరని, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్తో పొత్తు ఉండబోదని పంజాబ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు.
Road Hypnosis | రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్ సరిగ్గా లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కునుకు పడటం, రోడ్లు అధ్వానంగా ఉండటం కారణాలుగా భావిస్తుంటారు. అయితే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చ�
Rare Sun Halo | ఇవాళ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఆకాశంలో అత్యంత అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఒక వెలుగుల వలయం (Sun Halo) ఏర్పడింది.
Kamal Haasan | పార్లమెంట్ ప్రారంభోత్సవం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు �
Karnataka Cabinet expansion | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 24 మంది ఎమ్మెల్యేలకు తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం
Delhi Rains | దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పల
China | చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగ�
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు
తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకొని శుక్రవారం ఐటీ దాడులు జరిగాయి. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని డీఎంకే పేర్కొంది. టాస్మాక్ అవుట్లెట్లలో అవకతవకలు
Civils Rank Dispute | మధ్యప్రదేశ్లో ఇద్దరు యువతులు సివిల్స్లో ఒకే రోల్ నంబర్, ఒకే ర్యాంక్ వచ్చిందని ప్రకటించడం గందరగోళానికి దారి తీసింది. దీనిపై దర్యాప్తు చేస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
ప్రజలు ఓటు వేసి అధికారం ఇవ్వకున్నా.. విపక్ష పాలిత రాష్ర్టాలపై కూడా పెత్తనం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థ, ఆర్డినెన్స్�