తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంత�
Election Commission | ఈ ఏడాది డిసెంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత ఎన్నికల గుర్తులను విడుదల చేసింది.
Civils Results | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ - 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.
CMs meet in Delhi | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నివాసంలో వీరి భేటీ జరిగింది.
Stampede in Football Stadium | రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం దాకా వచ్చింది. అది చూసి చుట్టుపక్కల కూర్చుని ఉన్న ఫుట్ బాల్ అభిమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరుగు�
Mallikarjun Kharge | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Xiaomi India CEO | పిల్లల ఏడుపు ఆపడానికి తల్లిదండ్రులు ప్రయోగించే ఏకైక ఆయుధం స్మార్ట్ ఫోన్..! బిడ్డలు మారాం చేస్తే చాలు వాళ్ల చేతికి సెల్ఫోన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు..! కానీ చిన్న వయసులోనే పిల్లల చేతికి స్
Jagdish Tytler | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్కు ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనపై ఇవాళ చార్జిషీట్ దాఖలు చేసింది.
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు.
Sundar Pichai | గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఇంటిని అతని తల్లిదండ్రులు అమ్మేశారు. మధురైలో లక్ష్మీ, రెఘునాథ పిచాయ్ దంపతులకు జన్మించిన సుందర్ పిచాయ్ తన బాల్యం అంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే గ�
IMD warning | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఓ ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవ
CM KCR | దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్
కర్నాటక సీఎం (Karnataka CM) పదవిపై తీవ్ర తర్జనభర్జనలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ కేంద్రంగా కొద్దిరోజులుగా సాగుతున్న కర్నాటకానికి తెరపడింది.