ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా సాగాయి. వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) �
బ్రిటీసోళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించడం కోసం జరిగిన స్వాతంత్య్ర సంగ్రమంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎంతో కీలకమని, ఈ ఉద్యమంతోనే ఆంగ్లేయు లు దేశం నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారని రవాణా, బ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఊరూరా ప్రత్యేకాధికారులు మువ్వన్నెల పతాకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్�
యువతలో జాతీయతా భావం పెంపొందించాలని ఏవీవీ కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు తమ ఇండ్లపై జాతీయ జెండాలు ఎగురవేసి, జాతీయ భావాన్ని చాటాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి సూచించారు. ఎస్సార్పీ-3 గనిపై టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర�
జాతీయ జెండాలకు బదులు కాగితాలు అతికించుకోవాలా? : మంత్రి హరీశ్ సిద్దిపేట, ఆగస్టు 10 : కేంద్రంలోని మోదీ సర్కార్.. వజ్రోత్సవాల వేళ జాతీయ జెండాలను పంపిణీ చేయలేని దౌర్భాగపు పరిస్థితిలో ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వ
కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం జేకే తండాలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈసందర్
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ములుగులో ఇంటింటికీజాతీయ జెండాల పంపిణీ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలపై అధికారులతో మంత్రి సమీక్ష స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరియాలని, ప్రతి ఇంటిపై జాతీయ �
సిద్దిపేట : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రా
మున్సిపాలిటీల్లో కమిషనర్ ఆధ్వర్యంలో.. పంచాయతీల్లో సర్పంచ్ల నేతృత్వంలో.. పర్యవేక్షించనున్నమంత్రులు, ఎమ్మెల్యేలు నేటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్ర�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి కార్మికులకు బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని సంస్థ జీఎంలు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణ, కే సూ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలి�