దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోతున్నది. దేశంలో ఎక్కడో ఓ చోట సగటున ప్రతీ గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2023 వరకూ అంటే పదేండ్లలో దేశంలోని 3,2
భారతదేశ యువతలో ఆందోళన, నిరాశ స్థాయులు నానాటికీ పెరుగుతున్నాయట. అనేక సమస్యలు చుట్టుముట్టి.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. దేశంలో ప్రతి గంటకూ కనీసం ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్�
NCRB | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్లో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే నిర్వహించింది. ఇటీవల కాలంలో ఫుడ్ విషయంలో భాగ్యనగరం ప్రతిష్ట మసకబారుతూ వస్తున్నది. కల్త�
టెక్నాలజీ పురోగతి మానవాళి సురక్షితంగా మనుగడ సాగించేందుకే! కానీ, ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలను గమనిస్తే సాంకేతికత కారణంగా మంచి కన్నా.. చెడే ఎక్కువగా జరుగుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి. మనిషి పైశా�
నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక వారికి వారే వెళ్లిపోయారా? వెళ్తే ఆ తర్వాతైనా వారి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్త�
స్నేహం ముసుగులో కొందరు.. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్లాడతానని మ రొకరు.. పేర్లు ఏమైతేనేం.. అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే.
దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు తాజా నివేదికలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) వెల్లడ�
అత్యుత్తమ ప్రతిభ.. మంచి ర్యాంకు.. అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు. ఇక జీవితంలో స్థిరపడ్డట్టేనని తల్లిదండ్రుల ధీమా. ఇవన్నీ ఒక్క ఒత్తిడి ముందు చిత్తవుతున్నాయి. చదువుల భయం.. మానసిక ఒత్తిడి ముందు పటాపంచలవుతున్
మధ్యప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ర్టాల్లో కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నది. ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ పిల్లల దినోత్సం సందర్భంగా (మ�
డబుల్ ఇంజిన్ పాలన అంటూ చంకలు గుద్దుకుంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. గత మార్చిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా లోక్సభ సాక్షిగా సభ్�
టిప్లైన్స్ ఆధారంగా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన చైల్డ్ అబ్యూజ్ కేసుల్లో 43 మందిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర సీఐడీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిప�
మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగు లక్షల మందికిపైగా మరణించారు.
ఆత్మహత్య కారణాల్లో ఇదే ప్రధానం 33.2% బలవన్మరణాలకు కారణం 2021లో ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో ఏ సమస్య వచ్చినా కుటుంబం అండగా నిలిచేది. ఇప్పుడు కుటుంబమే సమస్యగా మారుతున్న