Narsingi | హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక
‘వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారంగా మారుతున్నాయి. ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చవుతున్నది. ఆర్థికభారాన్ని తప్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని నార్సింగిలో టీ – డయాగ్నోస్టిక్ హబ్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్న
Traffic Restrictions | నార్సింగి ఫ్లైఓవర్ నుంచి గండిపేట మార్గంలో టీఎస్ ట్రాన్స్కో అధికారులు హైటెన్షన్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండటంతో ఈ మార్గంలో 10 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. డిసెంబర్ 15 నుంచి 24వ తేదీ వ
మణికొండ : నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండగా పలువురిని పోలీసులు పట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇ
మణికొండ : నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిపై తీవ్రమైన భు వ�
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
మణికొండ: నగర శివారు మున్సిపాలిటీలను సమగ్ర అభివృద్దిలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిప�
మణికొండ : రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాదచారుడు తీవ్రంగా గాయపడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి… న�
Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నలుగురు యువకులు పూటుగా మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించారు. మత్తులో అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు.
మణికొండ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలైన సంఘటన నగర శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ఆటోను తప్పించబోయి అతివేగంగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్న
మణికొండ : ప్రమాదవశాత్తు గండిపేట చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. నార్సింగి మున్స�
మణికొండ : ఔటర్ రింగ్రోడ్డుపై నిర్లక్ష్యంగా కారు నడుపుతూ మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేస�