నార్సింగిలో అనుమతులకు విరుద్ధంగా..చెట్లను తొలగించి మరీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకున్నా తమకు ఆర్అండ్బీ అనుమతిచ్చిందని దబాయిస్తున్నారు.
నార్సింగి పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ టెంట్ హౌస్ పూర్తిగా కాలిపోయింది. మరో ఇల్లు పాక్షికంగా కాలిపోయింది.
Rangareddy | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉ�
Hyderabad | విశాలమైన ఔటర్ రింగ్ రోడ్డు రహదారి.. దానికి ఇరువైపులా ఆకాశమే హద్దుగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు.. చుట్టూ పచ్చని చెట్లు.. జిగేల్మనే వెలుగులతో... చూస్తుంటే న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా నగరంలో �
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్ దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టి�
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు (Hyderabad) ఉందని మంత్రి కేటీఆర్ (Minster KTR) అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి (Sewage Treatment) చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) హైదరాబాద
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై (ORR) కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి (Nursingi) వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ను (Interchange) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్�
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్ (Container) లారీలు ఢీకొన్నాయి.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో (Narsingi) డ్రగ్స్ (Drugs) కలకలం రేపుతున్నాయి. సన్సిటీ (Sun city) వద్ద డ్రగ్స్ తీసుకుంటున్న ఓ విద్యార్థిని పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద లభించిన 5 గ్రాముల ఎండీఎంఏ డ్ర�
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. జన్వాడ్కు చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి కిరాతకంగా చంపాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మీ కోసం నిస్వార్థంగా పని చేశానని, మీ ఆత్మీయతే నాకు కొండంత బలమని... అందుకే మూడు సార్లు మీరంతా నా బలగమై అఖండ విజయాన్ని అందించారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె, బస్తీ �