నెలల తరబడి తిరిగినా ఒక్క బస్తా యూరియా (Urea) కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నర్సింహులపేట (Narsimhulapet) మండలంలోని పెద్దనాగారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
‘కటిక పేదరికంలో ఉన్నాం.. దండం పెడతాం..మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మినారాయణ- ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న �
కూలి పనులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పనిప్రదేశం వద్ద కూలీలు మంగళవారం ధర్నా చేశారు. నెలరోజులుగా పనిచేస్తే రోజుకు రూ.50 నుంచి రూ.100 లోపు డబ్బులు వస్తున్నాయని ఆవ�
నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగ
భక్తి భావానికి సూచికగా ఊరంతా కలిసి పెంచుకున్న ఆంబోతు. గడప గడపకు వచ్చి ఇచ్చిన ఆహారం తిని వెళ్లే ఆ మూగజీవి.. అందరి కంట్లో ప్రతిరోజు మెదులుతూ.. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అయితే వృద్ధాప్యం కారణంగా అది చనిపోవ�
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరుప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో గత కొన్నిరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర�
తెలంగాణకు మళ్లీ కరువొచ్చింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వర్షాలకు కరువొచ్చింది. చెరువులకు కరువొచ్చింది. భూగర్భానికి కరువొచ్చింది. పంటచేలకు కరువొచ్చింది. రైతుబంధుకు కరువొచ్చింది. కల్లాల మీద పంటకు కరువ�