నర్సంపేట నియోజకవర్గంలోని రూ. రూ. 400 కోట్ల అభివృద్ధి నిధులు నిలిపి వేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా పలు రోడ్ల నిర్మాణాలకు అధికారులు మొబైల్ శిలాఫలకాలను వినియోగించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెండు రోజులు�
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేశారు. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామాలకు చెందిన 20 వేలకు పైగా రైతు�
నిండు అసెంబ్లీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చెప్పినవన్నీ అబద్ధ్దాలు, అసత్యాలేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, రోడ్ల �
నర్సంపేట నియోజకవర్గంలో బీటీరోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశా రు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశం
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ. 300 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజ
నర్సంపేట శాసనసభ ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నర్సంపేట ఎన్నికల అధికారి కృష్ణవేణి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఓట్ల �
జిల్లాలో గతంలో మాదిరిగానే గ్రామీణ ఓటర్లు పోలింగ్పై ఆసక్తి కనబరచగా పట్టణ ఓటర్లు నిరాసక్తత చూపారు. దీంతో గ్రా మీణ ప్రాంతాల్లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో తొంబై శాతానికిపైగా పోలింగ్ జరిగింది. నర్సంపేట �
వరంగల్, హనుమకొండ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను బుధవారం ఖరారు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 102 మంది బరిలో నిలిచారు. వరంగల్ తూర్పు నియోజవర్గ బరిలో 29 మంది ఉన్నారు. కేవలం ఇద్దరు స్వతంత్�
నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలు�
ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంతో పంటల సాగు తీరు క్రమంగా మారుతోంది. కూలీల కొరత పెరుగుతున్నందున నవీన యంత్రాల కొనుగోలుకు, వినియోగానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రపంచ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.