భర్తతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న ఓ వివాహితకు మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేట ప్రాంతానికి చెంద�
మంత్రాలతో సమస్యలు పరిష్కరిస్తానని నమ్మించి మహిళలకు మత్తు మందు ఇచ్చి శారీరకంగా వాడుకుని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న దొంగ జ్యోతిష్యుడిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్ల�
Sandeep Shandilya | ఛార్మినార్, ఫిబ్రవరి 11 : మాదక ద్రవ్య రహిత సమాజం కోసం చిన్నప్పటి నుండే కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Shandilya) కోరారు. సమాజంలో మాదకద్రవ్యాల వినిమయం భారీగా పెరి
మత్తు మందు వికటించి మహిళ మృతిచెందిన ఘ టన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. అయిజకు చెం దిన కవిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో గత నెల 26న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్ల�
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
Telangana | కొత్తగా అమలులోకి వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద మేడ్చల్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది.
కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా అధికారులు 8,946 కిలోల నారోటిక్స్ డ్రగ్స్ సహా సైకోట్రోపిక్ పదార్థాలను దుండిగల్ ప్రాంతంలో ధ్వంసం చేశారు.
Rats ate marijuana:సుమారు 500 కిలోల గంజాయి(మారిజోనా)ని ఎలుకలు తినేసినట్లు యూపీలోని మథుర పోలీసులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ కోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. షేర్ఘర్, హ�
Heroin seized | ఢిల్లీలో రూ. కోటిన్నర విలువైన కేజీ హెరాయిన్ను పోలీసులు సీజ్ చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. స్వరూప్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి అక్రమంగా హెరాయిన్ను తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు.
గాంధీనగర్: భారత దేశం మరో విపత్తును ఎదుర్కోంటోందని, నార్కో టెర్రర్ రూపంలో ఆ విపత్తు ఎదురవుతోందని, దాన్ని అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో నేష�