వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. తెలుగు రాష్ర్టాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించడంపై నారాయ
Narayana | హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అందాల పోటీలు నిర్వహించడం అత్యంత బాధాకరమని, పవిత్రమైన స్త్రీ జన్మను అవమానపరిచే విధంగా నిర్వహించే అందాల పోటీలను వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్�
CPI Narayana | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వివాదాలు సృష్టిస్తున�
జేఈఈ-2025 మెయిన్స్-1 ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి బణిబ్రత మాజి(అప్లికేషన్ నంబర్ : 250310746461) 300 మార్కులకు 300 సాధించి ఆల్టైమ్ రికార్డు స�
AP News | ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు టీడీపీ నేతలు.. వాళ్ల కార్యకర్తలను కాపా
AP News | నేను హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పోర్ట్పోలియాపై స్పందించే స్వేచ్ఛ ఉంటుందని �
GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమ నేత జీఎన్ సాయిబాబా (GN Saibaba) మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని ప్రకటించారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు తమ ఉద్యమపంథా మార్చుకోవాలని, ఆయుధాలతో కాకుండా ప్రజల తో కలిసి పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.
Narayana | వైసీపీ పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కిందని మంత్రి నారాయణ అన్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖల వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ�
Narayana | శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. హైదరాబాద్లోని మగ్ధుమ్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వే�
Narayana | మహిళలపై దాడులు(Attacks on women) రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండలో జరుగుతున్న సీపీఐ(CPI) తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలకు హాజరై ఆయన మాట�
Minister Narayana | ఏపీలో నిధుల కొరత చాలా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం నుంచి రూ.27వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. 17వేల కోట్లు కేంద్రం, 17 వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్ర
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు సత్తాచాటినట్టు డైరెక్టర్లు పీ సింధూర నారాయణ, పీ శరణినారాయణ తెలిపారు. తెలుగు రాష్ర్టాలతో పాటు, సౌతిండియా ఫస్ట్ర్యాంక్ నారాయణ విద్యాసంస్థలే దక్కించు�