నందిపేట మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలువురు కామారెడ్డి కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం
నందిపేటలో ఆర్టీసీ డిపో ఏర్పాటుపై అడుగులు దశాబ్దాలుగా ముందుకు పడడంలేదు. డిపో ఏర్పాటు కోసం 31ఏండ్ల క్రితం ఉద్యమం చేపట్టగా డిపో నిర్మాణానికి పాలకులు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి నిర్
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పింఛన్ పంపిణీ కేంద్రాలను గురువారం ప్రారంభించారు. మొన్నటి వరకు మండల కేంద్రం మొత్తానికి కలుపుకొని ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దనే పింఛన్ల పంపిణీ
నిజామాబాద్ (Nizamabad) నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి ఉచితంగా టీ షర్టులను అందజేశారు.
కాంగ్రెస్ నేతలకు పోలీసుస్టేషన్లో రాచమర్యాదలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా పో లీసులు అదుపులోకి తీసుకున్న నాయకులు ఏకంగా ఠాణాలోనే ప్రెస్మీట్ పెట్టడం విమర్శలకు �
మద్యం మత్తులో ఆరు నెలల పసిపాపపై తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. పీకల దాకా మందు తాగి తన ఒడిలో ఉన్న తన బిడ్డను తీవ్రంగా కొట్టుకుంటూ భిక్షాటన చేసింది. గమనించిన మహిళలు దేహశుద్ధి చేసి ఆమెను పోలీసులకు అప్పగి�
హైదరాబాద్లో ఇటీవల సంచలనం సృష్టించిన నవీన్ను హత్య తరహాలోనే మరో దారుణంగా జరిగింది. తన ప్రియురాలు తనకు దక్కదనే అనుమానంతో నవీన్ను హరిహరకృష్ణ చంపిన కేసు తరహాలోనే మరొకటి వెలుగుచూసింది. తన ప్రియురాలిని ప్�
ప్రతి పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు వేటాడింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారిపై
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేవూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న
Nandipet | నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార