Sabiha Begum | సోమవారం డివిజన్ పరిధిలోని రామారావు నగర్లో జరుగుతున్న నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ సబిహా బేగం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రేటర్లో నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం ముందస్తుగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం, వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులను వేగం పెంచడంలో మీనమేషా�
నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోందా? డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి ముగింపు వచ్చినా నేటికీ టెండర్ల దశలోనే కాలయాపన చేస్తోందా? చాలా చోట్ల పనులు ఇం�
MLA Sabitha Reddy | వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన నాలా పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ఆదేశించారు.
MLA Sabitha Indrareddy | ఎస్ఎన్డీపీ నిధులతో చేపడుతున్న నాలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు
ల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలం�
మాదాపూర్ : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు సమస్యలను పరిష్కరించడంలో భాగంగా నాలా విస్తరణ పనులను చేపట్టడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ ప�
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలా విస్తరణ పనులను చేపడుతు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ