బేగంపేట్ జూలై 6 : రసూల్పుర జంక్షన్ వద్ద కంటోన్మెంట్ వైపు ఉన్న నాలాపై రూ. 10కోట్లతో చేపట్టిన వంతెన పనులు చకచకా నడుస్తున్నాయి.
కంటోన్మెంట్ పరిధిలోకి వచ్చే ఒక వైపు నాలాను పూర్తి చేయగా, మరో వైపు పనులను మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.