ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు
కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రక్షణ మంత్రిత్వశాఖకు తెలంగాణ సర్కారు లేఖ రాయడం ఎంతో అభినందనీయమని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభు�
కంటోన్మెంట్ను ప్రత్యేక దేశంగా ఊహించుకుంటున్న బోర్డు, మిలటరీ అధికారులు రోడ్లను మూసివేసి లక్షలాదిమందిని నరకయాతనకు గురిచేస్తున్నారు. వారి ఏకపక్ష నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. గత 30 ఏండ్లుగా నివాస గృహాలనుంచి 24.60%, వాణిజ్య సముదాయాలనుంచి 27.60% చొప్పున పన్నును వసూలు చేస్తున్నామని, 3% చొప్పున పెంచ
కంటోన్మెంట్ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొంటామని ఆర్మీ ఉన్నతాధికారులు మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావుకు హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే అన్నిరకాల అభ�
కంటోన్మెంట్ ఐదో వార్డు పరిధిలోని 108 బజార్ బస్తీవాసులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహాయాదవ్ నేతృత్వంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రా
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు �
హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు