నిబంధనలను పక్కాగా పా టిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని 8,18వ వార్డుల్లో బీఆర్ఎస్ నాగర�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవా�
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 76మంది అభ్యర్థులు నామినేషన్లు దా ఖలు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి 42మంది, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి 36 మంది నామినేషన్లు వేశార�
సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్�
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజు (సోమవారం) మహబూబ్నగర్, నాగర్కర్నూ ల్ పార్లమెంట్ స్థానాలకు పదిమంది తమ నామినేష న్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పాలమూరు పార్లమెంట్లో న�
నాగర్కర్నూల్ పార్లమెం ట్ ఎన్నికలకు సంబంధించిన కళాకారుల ప్రచార వాహనాన్ని జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎంపీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీ�
నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అత్యంత ప్ర తిభావంతుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్కు పంపుదామని మాజీ మంత్రి సింగిరె
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నాగర్కర్నూల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
ఖమ్మంవాసిని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఖమ్మం వాసులకు నాగర్కర్నూల్ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుం ది. ఎన్నికలు ముగియ�
మీ ప్రాంత బిడ్డనైన తనను లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ �
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తా.. మీ ప్రాంత బిడ్డను రాజకీయాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించండి.. అని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అ
నాగర్కర్నూల్కు తొలిసారిగా ప్రదాని మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.