అగ్ర హీరో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని మెగా ప్రొడక్షన్స్ సంస్థ నవంబర్ 4న రీరిలీజ్ చేస్తున్నది.
మదర్స్ డే (Mothers day) సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) తన తన తల్లి అంజనా దేవి (Anjana Devi) కి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్పెషల్ వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు.
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ (Banjara hills Radisson blu)పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడుల ఘటనలో నిహారిక (Niharika)తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు వార్తల నేపథ్యంలో..నాగబాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ �
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం నుండి 13వ కంటెస్టెంట్గా బయటకు వచ్చిన ప్రియాంక ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటుంది. దాదాపు 91 రోజులు హౌజ్లో ఉండి నువ్వంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేశావు అంటూ పల�
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) గత కొద్ది రోజులుగా గని షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి తన తండ్రి నాగబాబుని తీసుకొని దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టి20 క�
kota srinivasa rao vs nagababu | ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మా ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికీ వేడి రాజే
MAA elections | ఉదయం గొడవ పడినా రాత్రి మళ్లీ ఒకటి అయిపోయే భార్య భర్తల గొడవలు ఎలా ఉంటాయి.. ఇండస్ట్రీలోని కొన్ని వివాదాలు కూడా అలాగే ఉండాలి. ఎంత పెద్ద గొడవ జరిగినా మళ్లీ కలిసి నటించాలి కాబట్టి వాళ్లు పెద్దగా పట్టించ�
mohan babu | ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఇదే అనుకుంటున్నారు. తనకు అవసరం లేదు అంటూనే మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన మాటల్లో అది కనిపించడం లేదు కానీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్,ఆయనకు సపోర్ట్గా నిలిచిన నాగబాబు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మా �
గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో ఎంత హడావిడి నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా ఎన్నికల పేరుతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడంతో నిత్యం వీరు చర్చనీయాంశంగా మారారు. ఎట్టకేలకు ఆ
ప్రస్తుతం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హంగామా నడుస్తుంది. మా అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఉండగా వీరికి పలువురు సినీ పెద్దలు సపోర్టింగ్గా ఉన్నారు. ‘మా’ అధ్యక్ష పదవ�
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్10న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న తేజ్ ఆరోగ్యంపై అభిమానులలో అనేక సందేహాలు �