మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్10న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న తేజ్ ఆరోగ్యంపై అభిమానులలో అనేక సందేహాలు �
చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం ఫ్యాన్స్కి కామన్గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి విషయాన్ని చాలా లోతుగా చూస్తుంటారు. ఆయన మెగా ఫ్యామిలీ వేడుకలకు హాజరు కా�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది. రీసెంట్గా బాలయ్య వ్యాఖ్యలు, అంతకముందు మురళీ మోహన్ ఏకగ్రీం అనే మాటలపై నాగబాబు తాజాగా స్పందించాడు. రాష్ట్రం విడిపోవడం వల్ల రకరకాల కార�
గత నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను షాక్ గురిచేశాయన్నారు ‘మా’ అధ్యక్షుడు, సినీనటుడు నరేష్. తాము చేస్తున్న పనుల గురించి చిరంజీవితో పాటు సినీపెద్దలందరికీ ఎప్పటికప్పుడూ చ�
పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే హీరో నాన్న మాత్రమే. రక్తాన్ని చెమటబొట్టుగా చిందించి పిల్లలను ఉన్నత స్థాయిలో నిలిపేందకు అహర్నిషలు కృషి చేస్తారు. ఫా�
స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవిని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఆ కోవలో యర్రా నాగబాబు అనే అభిమాని కూడా ఉన్నారు. చిరంజీవి పిలుపు మేరకు నాగబాబు.. కోనసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చ�
అదేంటి.. గ్యాంగ్ లీడర్ చిరంజీవి కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన హవా చూపిస్తున్నాడు. వచ్చిన ప్రతి సినిమాతో ఇండస్ట్ర�
పైకి కనిపించడు కానీ మెగా బ్రదర్ నాగబాబులో చాలా పెద్ద మీమర్ ఉన్నాడు. ఈయన నటుడు అయిపోయాడు కానీ అలా కాకుండా మీమ్స్ చేయడం కానీ మొదలుపెడితే చాలా మంది నవ్వుకుని చచ్చిపోయేవాళ్లు. పైగా ఈయన వేసే సెటైర్లు కూడా అలాగ
ఆరెంజ్ సినిమా ఓ రేంజ్ లో ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతగా, నటుడిగా చాలా డౌన్ లోకి వెళ్లిపోయాడు నాగబాబు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కూడా. అయితే పిల్లలు గుర్తుకొచ్చి ఆగిపోయానని చెప్ప
మెగా బ్రదర్ నాగబాబు తొలుత నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. చిరంజీవి నటించిన సినిమాలతో పాటు ఇతర హీరో సినిమాలలో నటించిన నాగబాబు కొన్నాళ్లకు నిర్మాతగా మార�