N Chandrasekaran : టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ 2024-25 వార్షిక సంవత్సరంలో 155.81 కోట్ల వేతాన్ని ఆర్జించారు. గత వార్షిక సంవత్సంతో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగింది. 2024 వార్షిక సంవత్సరానికి చంద�
N Chandrasekaran | టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాలకు ఆయన చేసిన సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ప్రక
Tata Group | రాబోయే ఐదేండ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నదని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో ఈ ఉద్యో
చాట్జీపీటీ (ChatGpt), బింగ్, బార్డ్ వంటి ఏఐ చాట్బాట్లకు ఆదరణ పెరిగిన క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై టెక్ ప్రపంచంలో గత కొంతకాలంగా హాట్ డిబేట్ సాగుతోంది.
ప్రస్తుత దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 8 శాతానికి పెరిగితే 2047 నాటికి భారత్ ఆర్ధిక వ్యవస్ధ 30 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆకాంక్షించారు.
ప్రస్తుతం వ్యాపార నిర్వహణా వాతావరణం ఒడిదుడుకులమయంగా ఉందని, ద్రవ్యోల్బణం అధికస్థాయిలోనే కొనసాగితే అన్ని రంగాల డిమాండ్ తగ్గిపోతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సోమవారంనాడిక్కడ ట
ముంబై, ఫిబ్రవరి14: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్గా టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మ న్ ఇల్కర్ ఐసీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టాటా సన్స్ తాజాగా వెల్లడించింది. ఇటీవల ఎయిర్
టాటాసన్స్ చైర్మన్గా పునర్నియామకం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: టాటా గ్రూప్ కంపెనీలకు మాతృసంస్థ టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. శుక్రవారం సమావేశమైన టాటా సన్స్ డైరెక్టర్ల బో�
ముంబై: టాటా సన్స్ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మెన్గా ఎన్ చంద్రశేఖరన్ను పునర్ నియమించారు. ఇవాళ జరిగిన బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అయిదేళ్ల పాటు చంద్రశేఖరన్ టాటా సన్స్ ఎ�