‘మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్
Pushpa Movie | సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
సూపర్స్టార్ రజనీకాంత్తో టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నది. దేశంలోని అగ్ర హీరోలందరితో సిన�
War 2 | యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ మైత్ర
‘నిర్మాతలు వరుసగా ఎందుకు సినిమాలు చేస్తారో ఇప్పుడర్థమైంది. ప్రేక్షకుల్ని నవ్వించాలన్నదే వారి లక్ష్యం. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకు స్కూల్ రోజుల్లోని వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మాకు ఎలాగైనా సినిమా �
రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘RAPO22’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్బాబు పి దర్శక�
Vijay Deverakonda | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నేడు తన 36న పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఇక విజయ్ బర్త్డే కానుకగా ఆయన నటిస్తున్న సినిమాల్లో నుంచి అప్డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే.
Prabhas Fauji | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకుంది. ప్రభాస్ చిత్రంలో పాకిస్థాన్ నటి నటిస్తుండటంతో ఈ చిత్రంపై నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Good Bad Ugly - Ajith | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
‘సినిమా విడుదలకు ముందు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నాం. థియేటర్లలో ఆడియన్స్ నవ్వులు మా కష్టాన్ని మరిపించా
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పానిండియా సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా మొదలైన విషయం తెలిసిందే. అయితే.. ఆ షూటింగ్లో ఎన్టీఆర్ మాత్రం పాల్గొనలేదు. ఆయన లేని సన్నివేశ
చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు మామూలుగా లేదు. ఒకే టైమ్లో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు తీయడమే కాక, రెండిటినీ సంక్రాంతి బరిలోకి దింపి.. తమతో తామే పొటీ పడ్డ క్రెడిట్ మైత్రీ వారిది.