అగ్ర కథానాయకుడు రవితేజ ‘ఇరుముడి’ సినిమా భక్తి, భావోద్వేగాలతో కూడుకున్న హృద్యమైన తండ్రీకూతుళ్ల ప్రేమకథ అని ప్రచారంలో భాగంగా మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే.. ఆ ప్రేమ వెనుక, ఆ భావోద్వేగాల వెనుక, ఆ భక్తి వ�
పాత్ర చిత్రణ, కథ, కథనం.. ఈ మూడూ సినిమా విజయంలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. వీటి విషయంలో దర్శకుడు అప్రమత్తంగా ఉంటే చాలు.. విజయం తథ్యం. దర్శకుడు హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రం విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముం�
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం చిత్రబృందం అధికారికంగా ప్రక
Ravi Teja | మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్ట్లతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు మరోసారి బిజీ షెడ్యూల్తో అభిమానులకు వరుస సినిమాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు.
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో కూడా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నది. ఈ సంస్థ తమిళంలో రూపొందిస్తున్న నాలుగో చిత్రం గురువారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది.
అగ్ర హీరో రవితేజ నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా పాని�
Ravi Teja | మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రకటించిన నాటి నుంచే సినీ అభిమానుల దృష్టిన�
Ravi Teja | మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇరుముడి ప్రస్తుతం టాలీవుడ్లో మంచి హైప్ను క్రియేట్ చేస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి అనౌన్స్మెంట్ ను�
Jaitley | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రకమైన వివాదం చెలరేగింది. ‘పర్సంటేజీ’ సిస్టమ్ చుట్టూ తిరుగుతున్న ఈ సమస్య ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించిన తాజా చిత్రం ‘జెట్లీ’ ప్రదర్శనపై నేరుగా ప్రభావం చూపుతోం�
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నది. మ్యాడ్, 8 వసంతాలు ఫేం అనంతిక సనీల్కుమార్ కథానాయికగా ఎంపికైంది
Bala Krishna | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, మరో ఆసక్తికరమైన కాంబినేషన్పై టాలీవుడ్లో చర�
ఎన్టీఆర్ తాజా చిత్రం ‘డ్రాగన్' షూటింగ్ నిలిచిపోయిందని, దర్శకుడు ప్రశాంత్నీల్తో మేకర్స్కు సృజనాత్మక విభేదాలు తలెత్తాయని సోషల్మీడియాలో వస్తున్న రూమర్స్పై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స
Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే మంచి హిట్స్తో దూసుకుపోతున్న బాలయ్య, తన సినిమాల ఎంపికలో కూడా వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల వచ్చ�