Mylardevpally | ఆ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది... అనేక మంది స్థానిక ప్రజలు కాలినడకన రోడ్డు దాటి కంపెనీల్లో విధులకు వెళ్తుంటారు. ఆదమరిస్తే చాలు అటుగా వెళ్తున్న వాహనాలు వారిని ఢీకొడుతూ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్�
ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. దిల్సుఖ్నగర్కు చెందిన సుదర్శన్ తన కారులో మైలార్దేవ్పల్లి నుంచి దిల్సుఖ్నగర్కు వెళ్తున్నాడు.
కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్�
Basti Dawakhana | కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడంతో.. రోగులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
Vinayak Nagar | ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకోని నిర్మాణాలు చేపట్టాలని అక్రమార్కులు వ్యూహాలు రచిస్తున్నారు.
Drainage | ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తూతూ మంత్రంగా అధికారులు పనితీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
భర్త, అత్తామామలు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.నరేందర్ కథనం ప్రకారం.. పద్మశాలిపు�
School bus | కాటేదాన్లోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు(School bus) డ్రైవర్ అజాగ్రత్త వల్ల బోల్తా పడింది (overturned). బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మైలార్ దేవ్పల్లి (Mylardevpally) పోలీస్స్టేషన్ పరిధిల�
శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.