హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ నిర్వహించిన ‘రాగావధానం’ కార్యక్రమం అలరించింది. ఆదివారం అం�
ఒకప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. రెండు మాటలు… నాలుగు పాటలు అన్నట్లుగా ఉండేది. ఖాళీ సమయం దొరికితే చాలు సంగీతం వింటూ.. ఎంతో హుషారుగా గడిపేవారు. ప్రధానంగా ప్రయాణంలో అయితే ఏకంగా చెవులకు ఇయర్ ఫోన్స్