Bachupally | బాచుపల్లి సమీపంలో ట్రావెల్ బ్యాగులో మృతదేహం కనిపించిన కేసును పోలీసులు చేధించారు. నేపాల్కు చెందిన మహిళను తీసుకొచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘M4M’(Motive for Murder) చిత్రానికి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 17న సాయంత్రం 6గంటలకు కేన్స్లోని ‘PALAIS - C’ థియేటర్లో ఈ సినిమా ప్రై�
మహబూబాబాద్ జిల్లా భజనతండా వద్ద జరిగిన పార్థసారథి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో పడి అతడి భా ర్యే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలను గురువారం మానుకోట టౌన్ పోల�
టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’ తెలుగులో అదే పేరుతో ఈ నెల 24న విడుదలకానుంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై
నగర శివారు ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్యలు జరుగుతున్నాయి. వీటిని ఛేదించడంలో రాచకొండ పోలీసులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ కేసులు మిస్టరీగా మారుతున్నాయి.
Moinabad | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో యువతి మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాకారం గ్రామ పరిధిలోని పంట పొలాల్లో కాలిపోయిన యువతి మృతదేహం దొరికిన కేసును పోలీసులు చేధించారు. సదరు యువతిది హత్య క�
Missed Call | ఆ రోజు ఉదయం 11.50 గంటలకు తన మొబైల్ ఫోన్కు ఒక మిస్డ్ కాల్ వచ్చిందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. ఆ నంబర్కు తాను తిరిగి కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్గా వచ్చిందని చెప్పింది. తమకు నలుగురు పిల్లలని, �
చెన్నై: తమినాడులోని ఆసుప్రతిలో తప్పిపోయిన ఓ మహిళా రోగి కేసు మర్డర్ మిస్టరీగా మారింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 ఏండ్ల సుమిత అనే రోగి మే 23 నుంచి కనిపించకుం�