Murder | వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపేసింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) గత 10 నెలల క్రితం
“ఈ ఏడాది అందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. మీర్పేట్లో మాత్రం మాధవి అనే వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. గురుమూర్తి అనే రిటైర్డు ఆర్మీ ఉద్యోగి ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉడ
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సహస్ర హత్యకేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటి పక్కనే ఉండే 14 ఏండ్ల బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు.
బెట్టింగ్ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు ఓ కొడుకు కన్న తండ్రి గొంతులో కత్తితో పొ డిచి హత్య చేసిన ఘటన మండలంలోని కోతులకుంట తండాలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళి తే.. మండలంలోని కోతులకుంట తండాకు చ�
గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాల�
Murder | పద్నాలుగేండ్ల విలువైన జీవితాన్ని జైల్లో గడిపేసి వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. యావజ్జీవ శిక్ష అనుభవించినా అతనిలో ఆవేశంతో పోలేదు. కేవలం 200 రూపాయల కోసం జరిగిన గొడవలో తోటి కూలీని క్రూరంగా �
Nurse Found Dead | నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపి�
Man Kills Sister After Rakhi | చెల్లితో రాఖీ కట్టించుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆమెను చంపాడు. దీనికి ముందు రోజు తన ఫ్రెండ్తో కలిసి ఆమె ప్రియుడ్ని కూడా హత్య చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని, అతడి స్నేహితుడ్ని అరెస్�
Murder | ఓ యువకుడు తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనకు అడ్డు వస్తున్న మేనమామను అంతమొందించాడు.
తన భాగస్వామిగా ఉన్న మహిళను ఒక వ్యక్తి ముక్కలుగా నరికి అడవిలో పారేసిన ఢిల్లీ శ్రద్ధవాకర్ హత్య కేసు తరహా ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లాలోని చింపుగనహళ్లి గ్రామంలో ఈ నెల 7న ఒక మహిళ తెగిన త
పాత కక్షలతోనే కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వృద్ధురాలి హత్య జరిగినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శుక్రవారం వివరాలనున వెల్లడిం�
Hyderabad | మద్యం మత్తులో ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ పరిధిలోని ఇంద్రానగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.