Get together | యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన గెట్ టుగెదర్ పార్టీ విషాదంతమైంది. ఫామ్హౌస్లో స్నేహితులంతా కలిసి నిర్వహించిన వేడుకలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శ�
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులకు భార్య ఫిర్యాదు చేసి నమ్మించే ప్రయ�
నల్లగొండ నగరం మంగళవా రం తెల్లవారు జామున ఉలిక్కిపడింది. సోమవా రం సాయంత్రం దేవరకొండ రోడ్డులో తండ్రీకొడుకుల మృతి ఘట న మరువక ముందే పట్టణ శివారులోని పెద్దబండ ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన శివసత్తి బ�
Murder | జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో మిలిటరీ ఉద్యోగి పొన్నం కుమార్ గౌడ్ (45) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
DU professor : ఇటీవల జరిగిన ఢిల్లీ ప్రొఫెసర్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న
Hyderabad Student | మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లినపుడు దుండగులు అతనిని గన్తో కాల్చిచంపారు.
Bail To Rape, Murder Accused | ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
బాబాయి కుమార్తె (చెల్లెలి)తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని, తన తండ్రితో గొడవకు దిగడాన్ని ప్రశ్నించిన ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడి చి హత్య చేస�
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్లోకి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిం
అప్పులబాధ తో భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా లో ఖిల్లాఘణపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద చోటుచేసుకున్నది.
‘సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం సొంత తమ్ముడి హత్యకు కారణమై కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మేకల జయరాములు(50)కు తన అన్న కృష్ణయ్యతో వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం క�
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఈనెల 23న జరిగిన అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని బెంగళూరు హైవేపై స్వాధీనం చేసుకుని కారును విక�