ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి మిస్సింగ్ కేసు నమోదు కాగా, ఆ వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున
Karimnagar | తిమ్మాపూర్, మే 24: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్ర శివారులోని ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. రామకృష్ణ కాలనీకి చెందిన ఓ రైతు అటుగా వెళ్తుండగా.. చెట్టుకు ఓ యువక�
భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్యను, ఇందుకు సహకరించిన ఆమె ప్రియుడిని, అక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ నెల 19న మృతిచెందిన రమావత్ నర్స�
Jagadish Reddy | కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే నని , మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Woman body in Box | రైలు స్లీపర్ కోచ్లో వదిలేసిన పెట్టెలోని యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. ఒక యువకుడితో సంబంధం నేపథ్యంలో కుమార్తెను ఆమె తండ్రి హత్య చేస�
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి గాంధీనగర్ సర్కిల్ ఇన్
మద్యం సేవించిన మత్తులో ఇద్దరు అడ్డా కూలీలు గొడప పడి అందులో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇన్స్పెక్టర్ రా
ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురిని తల్లే హత్య చేసిన ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్ �
పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన మూడు గుంటల భూమి విషయంలో అక్క సురభి అంజమ్మ (50) అడ్డు వస్తోందని తమ్ముడు సురభి సైదులు కొడవలితో అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ
ఆస్తి కోసం రక్త సంబంధీకులను హత్యచేసిన అమానవీయ సంఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సు
జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్య చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకోవడంతో బండరాయితో మోది వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగు�