గంజాయి తాగొద్దంటూ మందలించిన వ్యవహారంలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఛాతీపై కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ�
హైదరాబాద్ శివారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవన వాచ్మెన్ దంపతులను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.
రెండో భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నిన భర్తతో పాటు అతనికి పిస్టల్ సమకూర్చడంలో సహకరించిన మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి రి
పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ యువకుడిని మహిళ హతమార్చింది. ఆదివారం వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్ల�
కన్న తండ్రే తన పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తనను నమ్మి ఆటోలో వచ్చిన కన్న కూతుళ్లను చెరువులోకి తోసేసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం తన పిల్లలు కనిపించడంలేదంటూ నమ్మించడానికి యత్నించగా, పోలీసుల దర్యాప్తులో తం�
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏర్పడిన పరిచయం చనువుగా మారడంతో అదే అతనుగా భావించి బ్లాక్ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుండగా యువకుడిని నమ్మించి హత్య చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో వేముల�
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన కొత్త గొల్ల కిషన్, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. చిన్న కొడుకు భానుప్రకాశ్ (23) ఇంటి వద్దే ఉంటున్నాడు. మద్యానికి అలవాటుపడిన భానుప్రకాశ్ డబ్బుల క
కుమ్మెర గ్రామంలో రజక, దళిత కుటుంబాలపై దాడి చేసిన వారిపై హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, సర్పంచ్ తుకారంరెడ్డి, ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రజక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుల�
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్య ముమ్మాటికీ రాజకీయ వత్తిళ్లవల్లే జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను అభాసుపాలు చేసేంద
మంగళ్హాట్ పోలీస్ స్టేష న్ పరిధిలోని అరాంఘర్ కాలనీలో ఓ ప్రైవేటు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఆరాంఘర్ కాలనీలో వినాయక విగ్రహాల తయారీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో బుధవారం త�
ఓ వంట మనిషి దారుణ హత్య గురయ్యాడు. సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం....కర్ణాటక రాష్ర్టానికి చెందిన శంకర్ (55) భరత్నగర్లో ఉంటూ స్థానిక మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఓ ఉడిపి �