Murder | కడప జిల్లాలోని ఖాజీపేటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఓ యువకుడు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థాన�
Arrest | మరోసారి భార్యకు ఆడపిల్ల జన్మనిస్తుందన్న సమాచారంతో భార్యను, మరో ఇద్దరు కూతుళ్లను హత్యచేసిన భర్తను, ఆయనకు సహకరించిన మరో 9 మందిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.
తాగిన మత్తులో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన సోదరుల సాయంతో కట్టుకున్న భర్తను చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టి చంపేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో ఈ దారుణ ఘటన జరిగింది.
Vizag Murder Case | విశాఖపట్నం మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను మూడు రోజుల కస్టడీకి తీసుకుని గాజువాక పోలీసులు విచారించడంంతో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
ఐదేండ్ల క్రితం హత్యాయత్నం కేసులో నిందితుడికి న్యాయ స్థానం ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మెహన్ కథనం ప్రకారం... 2023లో మాదాపూర్ పోలీస్�
Hyderabad | చిన్న గొడవ బాలుడి ప్రాణం తీసుకుంది. జ్యూస్: సెంటర్లో పని చేస్తున్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువకుడు గరిటెతో కొట్టడంలో బాలుడు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్లోని
గని కార్మికుడు, అమరుడు పుట్ట నారాయణది ప్రభుత్వ హత్యేనని, అప్పటి పాలకులు ఆ కుటుంబం న్యాయం చేయకపోవడం దుర్మార్గపు చర్య అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు.
Visakhapatnam | సరదాగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆటోలో తలెత్తిన వివాదం కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ ఘోరం జరిగింది.
మానవత్వాన్ని మ రుస్తున్న మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న కారణాలతోనే తమ వారిని హత్య చేస్తున్నారు. అతి కిరాతకంగా మర్డర్ చే సి, ఆనవాళ్లు కనిపించకుండా దహనం చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీసు కమి
Murder | భూతగాదాల విషయంలో పాత లక్షలుండటంతో మహేష్ అనే వ్యక్తిని కారులో ప్రయాణిస్తుండగా.. ప్రత్యర్ధులు టిప్పర్ ఢీ కొట్టారు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడి గొంతు కోసి హత్యా ప్రయత్నం చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలో�
భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ గురువారం తీర్పు వెలువరించారు.
ప్రాణం పోసే చేతులే ప్రాణం తీస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చే అమ్మ.. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడే నాన్న ..వీరిద్దరిని మించిన దైవం మరొకటి లేదనేది అందరి నమ్మకం. ఆ నమ్మకం నేటి రోజుల్లో ముక్కలవుతున్నది. నూరేళ్�