నారాయణపేటజిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇండియన్ గ్యాస్ సమీపంలోని ఓ పొలంలో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది.
మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తల్లీకొడుకులు అతి దారుణంగా చంపేసిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన �
Viral Video | భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తను చంపేశాడు. బైక్పై వెళ్తుండగా హెల్మె్ట్తో తలపై కొట్టడంతో కిందపడి తీవ్రగాయాలపై అత్త మరణించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఫిట్స్ వచ్చి కిందపడటంతోనే ఈ ప్రమాదం జరిగి�
మద్యం బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకు పట్టించింది. యాదాద్రి భువన�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె (22)పై బుధవారం లైంగిక దాడి చేసి హతమార్చిన 23 ఏండ్ల నిందితుడు రాహుల్ ఈ అఘాయిత్యానికి ముందు రాజస్థాన్లోని అళ్వార్లో మరో మహిళపై అత్యాచారం చేసినట్టు పోలీసులు గు
చేబదులుగా తీసుకున్న నగదు చెల్లించకపోగా అవమానించే మాటలతో మానసికంగా వేధించడంతో హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని మీర్చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ శ్యాం సుందర్ వివరాలు వెల
AP News | మతిస్థిమితం సరిగ్గా లేని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డలనే హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ పండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Murder | కడప జిల్లాలోని ఖాజీపేటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఓ యువకుడు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థాన�