Man, Wife Get Life Term | కుమార్తె హత్య కేసులో దంపతులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారిద్దరికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది.
కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలం పర�
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి (45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి ఇంట్లో ఎవ
Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ
‘ముందు నా భర్తను చంపెయ్.. ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు.. ఆ తర్వాతే నాకు కనిపించు’ అంటూ తన ప్రియుడికి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పంపించిన ఓ భార్య ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన సైదాబాద్ సింగరేణికాలనీలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ సింగరేణికాలనీ వాంబే కార్వర్టర్స్లో నివసించే ఆమేర్ (40)ఆటో డ్�
మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా�
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో దారుణం జరిగింది. అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్లో ఉంటున్న యువకుడికి కొంతమంది దుండుగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు కులాంతర ప్రేమ వ్యవహారమే కారణ�
Shabad Murders | షాబాద్లో ఆరు వరుస హత్యల ఘటనలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ వచ్చేలా కొందరు పోలీసులు సహకరించారని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారులు తలలు పట్�
Shabad Murders |షాబాద్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన ఉన్మాది రాజ్కుమార్ ఆచూకీపై రెండు రోజులైనా స్పష్టత రాలేదు.
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�