Influencer | సోషల్ మీడియాలో తన వీడియోలు, చిరునవ్వులతో ఎంతోమందిని ఆకట్టుకున్న 28 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్కు అత్యంత విషాదకరమైన ముగింపు ఎదురైంది. గత జులైలో జరిగిన దారుణ దాడిలో తీవ్రంగా గాయ�
తమ్ముడిపై ఆయన సొంత అన్నతో పాటు కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కామేపల్లి మండలం నెమలిపురిలో చోటుచేసుకుంది. నెమలిపురికి చెందిన సపావట్ రవి అతడి అన్న ఇస్రాకు సంబంధించిన చేనులో...
Crime News | భర్తను చంపేసి, పొట్ట కోసి, అతడి పొట్టలోని అవయవాలను సంచిలో నింపిన అమానుష ఘటన హర్యానా (Haryana) లోని కురుక్షేత్ర (Kurukshetra) లో జరిగింది. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఓ మహిళ.. అతని శరీరాన్ని ఛిద్రం చేసింది
Girl Plots Grandfather's Murder | ఒక బాలిక తన ప్రియుడితో తాతను హత్య చేయించింది. క్లాత్తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి ఆయనను చంపడాన్ని వీడియో కాల్లో చూసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు నటించేందుకు ఆమె ప్రయత్నించింది.
హత్య రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం తిమ్మాపురంలో విలేకరుల సమావేశంలో వ�
Man, Wife Get Life Term | కుమార్తె హత్య కేసులో దంపతులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారిద్దరికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది.
కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలం పర�
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి (45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి ఇంట్లో ఎవ
Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ
‘ముందు నా భర్తను చంపెయ్.. ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు.. ఆ తర్వాతే నాకు కనిపించు’ అంటూ తన ప్రియుడికి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పంపించిన ఓ భార్య ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన సైదాబాద్ సింగరేణికాలనీలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ సింగరేణికాలనీ వాంబే కార్వర్టర్స్లో నివసించే ఆమేర్ (40)ఆటో డ్�
మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.