మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
Hyderabad | హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా�
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో దారుణం జరిగింది. అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్లో ఉంటున్న యువకుడికి కొంతమంది దుండుగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు కులాంతర ప్రేమ వ్యవహారమే కారణ�
Shabad Murders | షాబాద్లో ఆరు వరుస హత్యల ఘటనలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ వచ్చేలా కొందరు పోలీసులు సహకరించారని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారులు తలలు పట్�
Shabad Murders |షాబాద్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన ఉన్మాది రాజ్కుమార్ ఆచూకీపై రెండు రోజులైనా స్పష్టత రాలేదు.
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
పోక్సో కేసు పెట్టారనే కోపంతో శనివారం ఉదయం ఆరుగురిని హత్య చేయడంతో మృతుల బంధువులు, ప్రజలు ఆందోళనకు దిగారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-బెంగళూరు లింకు జాతీ య రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ధర�
Rangareddy | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికను నిందితుడు రాజ్కుమార్ బలవంతంగా ఇంటి నుంచి కారులో తీసుకెళ్త
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్కుమార్న�
Rangareddy | రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు.
Pocso Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి అరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాట