ఖమ్మం నగరంలో (Khammam) దారుణం చోటుచేసుకున్నది. భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపేశాడు. చింతకాని మండలం నేరడకు చెందిన గోగుల సాయివాణి, భర్త భాస్కర్కు మధ్య విభేదాలున్నాయి.
Illegal Affair | ఆరు సంవత్సరాల క్రితం షారూఖ్ అన్సారీ సంగారెడ్డి జిల్లాగుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామానికి ప్లంబర్ పని చేసేందుకు వెళ్లాడు. పని చేస్తున్న ఇంటి పక్కనే ఉన్న ఎండీ సల్మాబేగంతో షారూఖ్ అన్సారీకి పరిచ�
Forest Officer Murders Wife, Children | అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ద�
AP News | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్త
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ స్వాతి కేసు మిస్టరీ వీడింది. తనను రెండో పెండ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని ఒత్తిడి తీసుకురావడంతోపాటు లేకుంటే తనతో గడిపిన న్�
Wife Murder | దంపతులు కృష్ణవేణి, వెంకట బ్రహ్మం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కృష్ణవేణి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త వెంకట్ బ్రహ్మంకు అనుమానం మొదలైంది.
ఒంటరి మహిళ దారుణహత్యకు గురైన దారుణ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్�
AP News | విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో దారుణం జరిగింది. దొంగ పోలీసు ఆట ఆడుదామని చెప్పి అత్తను కుర్చీకి కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబసభ్యులతో పాటు �
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగు చూసింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో నాగమణి అనే మహిళను సొంత తమ్ముడు హత్య చేయించిన ఘటన మరువక
ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్తతో ఉంటూనే మరొకరితో వివాహేతర సంబంధం (Extramarital Affair) కొనసాగిస్తున్నది. విషయం కాస్తా భర్తకు తెలిసింది. గ్రహించిన ఆమె అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్తను చంపేయాలని ప్రియుడికి చెప్పిం�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు.
ఖమ్మం జిల్లా (Khammam) చింతకాని మండలంలో దారుణం చోటుచేసుకున్నది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao) హత్యకు గురయ్యారు.
Murder | హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్లో ఓ పాన్ షాపు ఓనర్ను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు.