రామగిరి మండలంలోని సెంటినరీకాలనీ పరిధిలో దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సీటూ 200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప
Murder | ఆ ఇద్దరి మధ్య పెళ్లిచూపులు జరిగాయి. కొన్నిరోజులు విషయాన్ని పెండింగ్లో పెట్టిన తర్వాత అబ్బాయి పొట్టిగా ఉన్నాడని, తమకు ఇష్టంలేదని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కానీ పెళ్లిచూపుల నాడే ఫ
ఇంటర్ మొదటి సంవత్స రం చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వం చించి, లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన సం ఘటన మంగళవారం నల్లగొండలో కలకలం సృష్టించింది. కళాశాలకు వచ్చిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదం�
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.
Man Avenges Father's Murder | ఒక వ్యక్తి 14 ఏళ్ల తర్వాత తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు. హంతకుడిపై కాల్పులు జరిపి చంపాడు. పారిపోయిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Murder | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు (Prodduturu town) లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. తల్లి మందలించడంతో ఆగ్రహించిన కుమారుడు ఆమె గొంతు కోసి చంపేశాడు.
ఆర్థిక లావాదేవీల వివాదాల నేపథ్యంలో మేనమామ, మేనత్త కలిసి అభంశుభం తెలియని ఓ చిన్నారిని హత్య చేసిన సంఘటన మాదన్నపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. అడిషనల్ డీసీపీ కె.శ్రీకాంత్ శనివారం కేసుకు సంబంధించిన వివ�
యువత నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనుకుంటే... దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా సాగుతుండడంపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలు, దారి దో
Crime news | సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకులుగా మారాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం సాగించాలని కోరుకుంటారు. కొంతమంది వాళ్లు చెడు పనుల్లో ఉన్నా.. పిల్లలు ఆ దారిలోకి వెళ్లకుండా జాగ్రత్
Murder | తల్లి కళ్లముందే ఓ ఐదేళ్ల బాలుడు దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి, అక్కడ నేలపై ఉన్న పదునైన కత్తి తీసుకుని బాలుడి తలనరికేశాడు. బాలుడిపై దాడి చేస్తుండగా గట్టిగా కేకలు వే
మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలుడిని మృత్యు వు వెంటాడింది. జూలై 31న గుర్తుతెలియని దుండగులు చిన్నారి గొంతు కోయగా, ఈ నెల 24న ఉరి వేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి..
మత్తుకు బానిసలై పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ రోగిని అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న సహచరులే దారుణంగా హత్య చేశారు. చిన్నచిన్న తగాదాలతో ఆగ్రహం పెంచుకుని విచక్షణారహితంగా కొట్టి చంపారు. మియాపూ
Murder | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో యువకుడి మృతదేహం లభ్యమైంది.