Murder | హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్లో ఓ పాన్ షాపు ఓనర్ను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు.
అనంతపురంలో దారుణం జరిగింది. తన భార్య తనకు దూరం కావడానికి పక్కింటి మహిళనే కారణమని ఓ ఆటో డ్రైవర్ భావించాడు. ఆమెపై పగ పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
Murder | పొరుగు దేశం శ్రీలంక (Srilanka) లో పట్టపగలే ఘోరం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి (Politician) ని ఆయన కార్యాలయంలోనే ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కనిపెంచిన పాపానికి కన్నతల్లిని కడతేర్చారు తనయులు. జీవిత చరమాంకంలో తల్లిని కంటికి రెప్పలా కాపాడి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి, పోషణ విషయంలో గొడవపడి కర్రలతో కొట్టి గొంతునులిపి చంపేసి, ఆ తర్వాత సహజ�
పాత నేరస్తుడి చేతిలో హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను శనివారం పోలీసుల ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. నిజామాబాద్ కమిషనరేట్లోని సీసీఎస్లో విధులు నిర్వర్తిస్తున�
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపేశాడు. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిన
doctor kills wife | జనరల్ సర్జన్ అయిన డాక్టర్, ఆపరేషన్ సందర్భంగా ఇచ్చే మత్తు మందును తన భార్యపై ప్రయోగించాడు. స్కిన్ డాక్టర్ అయిన ఆమెను అనుమానం రాకుండా హత్య చేశాడు. ఆమె సోదరి అనుమానంతో పోస్ట్మార్టం నిర్వహించగా ఈ వ
Murder | ఏపీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రియుడి మోజులో పడి ఓ భార్య భర్తను హత్య చేయించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెం�
రామగిరి మండలంలోని సెంటినరీకాలనీ పరిధిలో దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సీటూ 200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప
Murder | ఆ ఇద్దరి మధ్య పెళ్లిచూపులు జరిగాయి. కొన్నిరోజులు విషయాన్ని పెండింగ్లో పెట్టిన తర్వాత అబ్బాయి పొట్టిగా ఉన్నాడని, తమకు ఇష్టంలేదని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కానీ పెళ్లిచూపుల నాడే ఫ
ఇంటర్ మొదటి సంవత్స రం చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వం చించి, లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన సం ఘటన మంగళవారం నల్లగొండలో కలకలం సృష్టించింది. కళాశాలకు వచ్చిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదం�
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.