తెలంగాణలో బీజేపీ ఎత్తులు పారలేదని, ము నుగోడు గెలుపు కమలం పార్టీకి చెంపపె ట్టు అని ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. బుధవారం మం డలంలోని అమరవాయి గ్రామంలోని ఎంపీటీసీ రోషన్న గృహంలో విలేకరుల సమా�
‘అమిత్ షా, రాజగోపాల్రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే మునుగోడు ఎన్నిక తెచ్చిండ్రు. అక్కెరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన్రు. బానిస పనులతో తెలంగాణ ఆత్�
ఊహించినట్టుగానే, బీజేపీ బలమెంతో మరోసారి బట్టబయలైంది. ఆ పార్టీ నేతల ప్రగల్భాల్లో వాస్తవమెంతో యావత్ దేశం చూసింది. ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నికపై ఆసక్తి తెలంగాణకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలక
తెలంగాణ సమాజం టీఆర్ఎస్ వెంటే ఉన్నదని మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మరోసారి రుజువైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్ట
మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో పాగా వేసేందుక�
తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధి
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్�
మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా... గెలిచామా లేదా అన్నది పాయింటు! కట్ చేస్తే.. మునుగోడు గెలిచాం, కానీ ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగి ఉందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలు�
ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అ
బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంగిపర్�
నల్లగొం డ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు