మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొత్త ఓటర్ల నమోదును ఆమోదించొద్దంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కొత్త ఓటర్లు నమోదు అసాధారణంగా పెరగలేదని, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పరిషారమైనట
ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు తమకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో కలియదిరిగి కలిసి ఓట్లు అభ్యర్థించారు. జనంతో మమేకమవుతూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టి, వివక్ష చూపుతూ, రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా నిధులు కేటాయించలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.