Minister KTR | ట్విట్టర్ వేదికపైగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, రూ.100కోట్లు ఖర్చ�
Gutha Sukender Reddy | మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్
minister koppula eshwar | మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి ఆధ్వర్యంలో ధర్మపురి న�
minister ktr | దొంగనే దొంగ అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉందని.. దొంగపనులు చేసి మళ్లీ ఇతరులపై నెపం పెట్టిన వారికి మునుగోడు ప్రజానీకం కర్రకాల్చి వాతపెట్టారన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మునుగోడు చైతన్యానికి ధన�
KTR Press Meet | గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్, మునుగోడులోనే ఎన్నికలు డబ్బు మయం
అయ్యాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మును�
minister ktr | ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్�
minister dayakar rao | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా
Munugode By Polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు
Munugode By polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని
Anil Kurmachalam | మునుగోడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ,
థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్
Harish Rao | గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసిందని మంత్రి హరీశ్రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
Kunamneni Sambasiva Rao | కమ్యూనిస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. చట్టాలు, వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తం బండి సంజయ్ అని, అసహనంత�