మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మర్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గతం కంటే 1.41 శాతం తగ్గింది. బుధవారం జరిగిన పోలింగ్లో జిల్లా సగటు పోలింగ్ శాతం 78.09గా నమోదైంది. నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్�
మున్సిపల్ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్తోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో తన అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్�
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. గల్లీగల్లీ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మోసపూరిత కాంగ్రెస్ను
ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కా�
BRS - CPI : ఒకప్పుడు సింగరేణి అంటే స్కీములు.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణి అంటే స్కాములకు కేరాఫ్ అయిందన సీపీఐ నాయకుడు సీతారామయ్య వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూ ర్యాపేటలోని 48వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలను పట
బీఆర్ఎస్ అధికార సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రచార అసా్త్రలుగా మల్చుకొని మంథని మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని మంథని మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త రావుల శ్రీధర్రెడ్డి ధీమా