మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల గోల్మాల్ జరుగుతోందంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్ ఒకే అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది.
నగర ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన కార్యాలయంలో కొందరు సిగ్గూఎగ్గూ లేకుండా శృంగార కార్యకలాపాలు సాగిస్తూన్నారు. పని ప్రదేశంలోనే బరితెగించి ఇకఇకలు, పకపకలతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రాసలీలల్లో మునిగితే�
Secunderabad | సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి నేతలు గురువారం లేఖ రాశారు.
సంబంధిత పురపాలక సంస్థ నుంచి పార్కింగ్ ప్లేస్ కేటాయించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలుదారులు చూపించిన తర్వాతే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ �
YS Reddy | ముంబైలోని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి యాదగిరి శివకుమార్రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగుచూసింది. అతడికి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు ని�
కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ లో చెలరేగుతున్న మంటల ద్వారా వస్తున్న పొగతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
Badangpet | బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎస్ రెడ్డి కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీల మధ్య ఉన్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. ఎస్ఎస్ రెడ్డి నగర్ నుంచి లక్ష్మీ నగర్ పోవడానికి అధికారులు రోడ్డు నిర్మాణ�
HYDRAA | కాలనీల మధ్య రోడ్డు సమన్వయం కోసం అడ్డుగా ఉన్న గోడను హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కూల్చివేశారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై కామ్రేడ్ల వైఖరి రెండు నాలుకల ధోరణిగా కనిపిస్తున్నది. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేయడానికి ప్రభ�
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలు ఉత్తవే అని తేలిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో నాలుగు ఇండోర్�
రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో మంగళవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్లో దోచుకున్న ప్రతి పైసా నగర అభివృద్ధికి ఉపయోగించాలని, ఏసీబీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమచేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్మే ధన్పాల్ స�