సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్�
పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో కష్టపడి పనిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జ
మున్సిపల్ ఓటరు జాబితాల్లో భారీగా తప్పులు దొర్లాయి. వార్డుల వారీగా ప్రకటించిన లిస్టుల్లో అనేక అవకతకవలు చోటు చేసుకున్నాయి. భారీగా చోటు చేసుకున్న తప్పులపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. డివిజన్లలో నివా
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ముసాయిదా ప్రచురించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పోరు ముగిసిన దరిమిలా పట్టణ, నగరాల్లోనూ లోకల్ పోరు షురూ కానుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలక�
ఈ నెల 15న జరుగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని నమ్ముతున్న మహాయుతి కూటమి దీని ప్రభావంతో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పాక�
మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల గోల్మాల్ జరుగుతోందంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్ ఒకే అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది.
నగర ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన కార్యాలయంలో కొందరు సిగ్గూఎగ్గూ లేకుండా శృంగార కార్యకలాపాలు సాగిస్తూన్నారు. పని ప్రదేశంలోనే బరితెగించి ఇకఇకలు, పకపకలతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రాసలీలల్లో మునిగితే�
Secunderabad | సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి నేతలు గురువారం లేఖ రాశారు.
సంబంధిత పురపాలక సంస్థ నుంచి పార్కింగ్ ప్లేస్ కేటాయించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలుదారులు చూపించిన తర్వాతే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ �
YS Reddy | ముంబైలోని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి యాదగిరి శివకుమార్రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగుచూసింది. అతడికి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు ని�