మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ల నుంచి నెలనెలా రావాల్సిన అద్దె బకాయిలు రూ. మూడు కోట్లకు పైగా పేరుకుపోగా, యంత్రాంగం వసూళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నాలుగు ప్ర�
వేములవాడ పురపాలక సంఘంలో చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడంలో భాగంగా కాంగ్రెస్లో అంతర్గతంగా ముసలం మొదలైనట్టు సమాచారం. ఈ మున్సిపాలిటీలో శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ నుంచి 13 మంది అభ్యర్థుల
: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కాస్త గందరగోళ పరిస్థితు�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆయన కుటుంబ సభ్యు�
మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ విధ్వంసమేనని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పధిలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి మంథని మున్సిపాలిటీని అప్పగిస్తే పట్టణ ప్రజలకు మిగిలేది కన్నీళ్లు.. కష్టాలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు అవకాశమిస్తే సమగ్రా�
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్�
పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో కష్టపడి పనిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జ
మున్సిపల్ ఓటరు జాబితాల్లో భారీగా తప్పులు దొర్లాయి. వార్డుల వారీగా ప్రకటించిన లిస్టుల్లో అనేక అవకతకవలు చోటు చేసుకున్నాయి. భారీగా చోటు చేసుకున్న తప్పులపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. డివిజన్లలో నివా
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ముసాయిదా ప్రచురించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పోరు ముగిసిన దరిమిలా పట్టణ, నగరాల్లోనూ లోకల్ పోరు షురూ కానుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలక�
ఈ నెల 15న జరుగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని నమ్ముతున్న మహాయుతి కూటమి దీని ప్రభావంతో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పాక�