TDP | ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు (Munikrishna) 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్�
AP High Court | ఏపీ హైకోర్టు(AP High Court) తిరుమల తిరుమతి దేవస్థానానికి షాక్ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది.
Mahabubnagar |మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. ఇప్పుడున్న బల్దియాకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 5వ వార్డు కౌన్సిలర్లకు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం మున్సిపాల్లి రెండో వార
మరోసారి పెరిగిన మున్సిపల్ కార్మికుల గౌరవ వేతనాలు మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ము�
Bomb blast outside polling booth in Kolkata | బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కోల్కతాతో పాటు చుట్టు పక్కల
షాద్నగర్ : పారిశుధ్య నిర్వహణ మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛభారత్ ప్రశంసా పత్రాల�
బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మేయర్ మహేందర్గౌడ్ పేర్కొన్నారు.కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ పద్మశ్రీ హిల్స�
బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక పెండ్లి వేడుకను అధికారులు నిలిపివేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో పెద్ద సంఖ్యలో అతిథులు పెండ్లికి హ
ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ | ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లె�