Mumbai Test : అజాజ్ పటేల్ బౌలింగ్లో రిషభ్ పంత్(64) క్యాచ్ ఔట్ కోసం కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ రివ్యూ తీసుకొని మరీ న్యూజిలాండ్ అతడి వికెట్ సాధించింది. అస
IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు కోలుకుంది. అజాజ్ పటేల్(4/43) ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ ఓటమి తప్పదా? అనే భయంలో ఉన్న టీమిండియాను రిషభ్ పంత్(53) మరోసారి ఆదుకున్నాడు.
IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు విజయం వాకిట తడబడుతోంది. బంతి టర్న్ అవుతుండడంతో అజాజ్ పటేల్ విజృంభించాడు. దాంతో, 18 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔటయ్యారు.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి
Ind Vs Nz: ముంబై టెస్టులో ఇండియా 263 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్కు అయిదు వికెట్లు దక్కాయి.
Ind Vs Nz: కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. ముంబై టెస్టులో అతను ఇండియన్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లోకు ఇండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది.
Rishabh Pant: 59 బంతుల్లో 60 రన్స్ చేసి రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. రెండో రోజు భోజన విరామ సమయానికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. కివీస్ బౌలర్ సోథీకి పంత్ వికెట్ దక్కింది. భారత్ ఇంకా 40 రన్స్ వెనుకబడ�
Mumbai Test : పుణే టెస్టులో ఓడిన రోహిత్ సేన ముంబైలో భారీ తేడాతో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC 2024-25) ఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే వైట్వాష్ తప్పించుకోవాలనుకుంటు�
ముంబై: న్యూజిలాండ్తో నేటి నుంచి ప్రారంభంకానున్న రెండవ టెస్టుకు అజింక్య రహానే, జడేజా, ఇశాంత్ శర్మలను దూరం పెట్టారు. కాన్పూర్ టెస్టులో ఇశాంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అదే టెస్టులో జడేజా కుడి చేత�