Buddha Venkanna | అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే సూపర్ సిక్స్ హామీలు అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మీరు పార్టీలు మారినంత ఈజీగా కులం మారిపోయారని విమర్శించారు. మా పార్టీ టీడీపీ, మా కులం బీసీ అని స్పష్టం చేశారు.
AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు. చంద్రబాబును అబద్ధాల చక్రవర్తి అని విమర్శించారు. తమరి రాజకీయ జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా అ
Mudragada | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవడంతో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు టార్గెట్ అయ్యారు. పిఠాపురంలో పవన్ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాలు విసిరిన ముద్రగడ.. తన శపథం ప్రకారం
Mudragada | పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడిస్తానని సవాలు విసిరి బొక్కబోర్లాపడటంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారిన గెజిట్ నోటిఫికేషన్ను కూ�
తన పేరు మార్చుకొనేందు కు రెడీ అవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్కల్యాణ్ను ఓడిస్తానని, అలా కాకపోతే తాను పేరు మార
Mudragada | పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పీఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
Political War | ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబంలో పొలిటికల్ వార్(Political War) నడుస్తుంది. తండ్రి, కూతురు మధ్య మాటల యుద్ధం రాజకీయ ఆసక్తిని పెంచుతుంది .
Mudragada | పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను రానున్న ఎన్నికల్లో ఓడించి తీరుతానని కాపు ఉద్యమనేత , వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కార్యకర్తలను ఆయన దగ్గరకు కూడా రానివ్వడని చెప్పారు. పవన్కు కార్యకర్తలు వచ్చి షేక్హ్యాండ్ ఇవ్వకూడదని.. వారిని అడ్డుకునేందుక
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల ర�
Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
Mudragada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ కు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రముఖ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.