Achampet | పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు.
అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇబ్రహ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పా�
MEPA President Venkatesh | తెలంగాణలో అధిక జనాభా ఉన్న ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేష్ , జిల్లా అధ్యక్షుడు ఎన్ రాఘవేంద్ర అన్నా
Banda Prakash | రాష్ట్రంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్ల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందడుగు వేద్దామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ�
Banda Prakash | ఖైరతాబాద్, ఫిబ్రవరి 16 : ముదిరాజ్లు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్�
తెలంగాణ ముదిరాజ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. విన్ఫ్లోరా హోటల్లో సోమవారం రాష్ట్ర సంఘం ఎన్నికల్లో కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటేశ్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం కోరారు.
ఫిషరీస్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వేరే సామాజికవర్గానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్ర�
ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తా మని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహావేదిక అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ముదిరాజుల పరిస్థితి, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముదిరాజుల ప్రగతిపై సమగ్ర వివరణ, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శ�
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమని ముదిరాజ్ సమాజం తేల్చిచెప్పింది. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజ్లను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చి�
కాంగ్రెస్ అంటే కరువు అని.. బీఆర్ఎస్ అంటే భరోసా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో తెలంగాణ ముదిరాజ్ మహ
అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్లంతా బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ వెల్లడించారు. ఈ మేరకు మ