కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధా
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్ప
ముడా, వాల్మీకి కుంభకోణాలతో సర్వత్రా విమర్శలు మూటగట్టుకొన్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరి భవనానికి అదనపు హంగులు జోడించ�
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ తాజాగా మనీలాండరింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది.
Muda Scam | కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కుంభకోణంలో అక్రమాలు జరిగినట్టు తాము సాక్ష్యాధారాలతో సహా గుర్తించామని ఎన్ఫ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా స్కామ్ కొత్త మలుపు తిరిగింది. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి ముడా సేకరించిన భూమిలో తనకు కూడా వాటా ఉందని పేర్కొంటూ జమున అనే మహిళ స్థానిక కోర్�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్లో కేటాయించ
Muda Scam | ముడా స్కామ్లో లోకాయుక్త ఎదుట హాజరవుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవల లోకాయుక్త విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హుబ్లీ ధా
కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కామ్లో కీలకంగా ఉన్న సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం సమన్లు జారీ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అడ్వకేట్ టీజే అబ్రహం బుధవారం పరువు నష్టం దావా వేశారు. సిద్ధరామయ్య తనను బ్లాక్మెయిలర్ అని నిందించారని ఆరోపిస్తూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.