పారిశుధ్య కార్మికులకు పర్మినెంట్ చేయాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మా
ఎస్సీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసెత్తకుండా మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాద
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్
ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న బీజేపీపై యుద్ధం చేస్తామని, ప్రతి పల్లెలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్,
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ దళితులపై దాడులు చేస్తున్న బీజేపీని రాజకీయంగా బొందపెడతామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీల వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు.
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దళితులకు అన్యాయం జరుగుతున్నదని, అందుకే ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర
వందరోజుల్లో వర్గీకరణ హామీ ఏమైంది? కేంద్రంపై ఎమ్మార్పీఎస్ నేతల మండిపాటు ముషీరాబాద్, నవంబర్ 27: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీల వర్గీకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మా
ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్
హుజూరాబాద్: బడుగు బలహీన వర్గాల శాశ్వత శత్రువు బీజేపీ అని ఎమ్మార్పీఎస్టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, ఆగస్టు 10: దేశానికే ఆదర్శంగా నిలిచేలా దళిత బం ధు పథకానికి శ్రీకారంచుట్టిన సీఎం కేసీఆర్ వెంటే తమ జాతి ప్రజలు నిలుస్తారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్య