మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఓ నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో నాలుగు ప్రధాన పదవులు ఉండగా, పదేండ్లుగా మూడు పదవులు (రెండు జడ్పీటీసీ, ఎంపీ�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేటకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం పంచాయతీరాజ్శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది.
బతుకమ్మ, దసరా పండుగలతో పాటు పల్లెల్లో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను అధికారులు శనివారం ఖరారు చేశారు.
స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నెలనెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు సకాలంలో ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు కూడా చెల్లించడంలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ వేతనాల చెల్లింపులు బంద్ అయ్యాయ�
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ము హుర్తం కుదిరేలా కనిపించటం లేదు. ప్రభు త్వం, ముఖ్యమంత్రి నుంచి ఎన్నికలపై ఎలాం టి స్పందన లేకపోవటంతో ఈ మధ్య ఎన్నికలు నిర్వహించటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్
కేంద్రంపై దండయాత్ర మొదలు మోదీ సర్కారు వైఖరికి నిరసనగా తీర్మానాలు చేసిన పంచాయతీలు బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్న సర్పంచులు నేడు ఎంపీపీ, ఎంపీటీసీల తీర్మానం ఈ నెల 31 వరకు కార్యక్రమాలు వడ్లు కొనకుంటే తగ�
రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ ఎంపీపీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు దిలావర్పూర్. మార్చి 24 : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీదే భారీ విజయమని రాష్ట్ర
మండల పరిధిలోని గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్లో పంచాయతీ నిధులు రూ.4లక్షలతో 4వ వార్డులో
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దయాకర్రావు | సీఎం కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు.