కాంగ్రెస్ సర్కారులో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డికి హోం శాఖ, నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి�
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు దాదాపు బెర్త్ ఖరారైనట్లే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కీ�
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆస్వాదించక ముందే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లొల్లి షురూ అయ్యింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలే కీలకంగా ఉండడంతో జిల్లా రాజకీయాలు సైతం
రసవత్తరంగా మారాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయం సన్యానం చేస్తానని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ప్రజలు అపహాస్యం చేస్తున్నారని, ఒక జోకర్గా చెప్పు�
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం నిర్వహించిన సభ పరిస్థితి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. చాటింపు గొప్పగా ఉన్నా.. సభ చప్పగా సాగడం�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హుజూర్నగర్కు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడకు పద్మావతి, నకిరే
ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సైతం నమ్మే పరిస్థితి లేదని, రోజు రోజుకు ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలు అవుతున్న పరిస్థితుల్లో ఫ్రస్టేషన్తో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల�
రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు శాసనసభ రద్ద యి రాష్ట్రపతి పాలన వస్తుందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తనకు తాను ఊహించుకొని మా ట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్�