Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు
గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్బాల్ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఒడ్డుకు పడేశారు. జగన్ సారథ్యంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇ
MP Santhosh | అడవులు, పర్యావరణ సంరక్షణకు తన మద్దతు ఉంటుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. పర్యావరణం, అడవులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సంతోష్ ఇ
విద్యార్థులకు ఎంపీ సంతోష్ పిలుపు నాచారంలో మొక్కలు నాటిన ఎంపీ ఉప్పల్, ఆగస్టు 19: సమాజశ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ హరితస్ఫూర్తిని కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హైద�
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఆదివారం లేఖ రాశారు. దేశంలో 52శాతం వ్యవసాయ భూములు నిస్సారమయ్యాయని, దేశంలో మట్టి
మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ భేష్ ఎంపీ సంతోష్కుమార్ యువతకు ఆదర్శం సేవ్ సాయిల్, గ్రీన్ చాలెంజ్ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత గ్రీన్ ఇండియా చాలెంజ్లో ఈశా �
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ సందర్శించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ ఆధ్వర్యంలో గిర్ నే
నాటాలన్న యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆలోచనను అభినందించిన ఎంపీ సంతోష్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లో నార్మల్ డెలివరీ అయిన ప్రతిసారి �
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమ�
ఎంపీ సంతోష్ పిలుపునకు స్పందించిన మహిళలు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిన పలువురు హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా మొక్కలు నాటాలన్న ఎంపీ సంతోష్కుమా
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత సమాజం కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. సోమవారం నటుడు అమిత