MP Nama Nageshwar Rao | హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిందని, అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత
గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని, కేంద్ర పన్నుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు నిధులను విడుదల చేయకుండా నరేంద్రమోదీ సర్కార్ ఇబ్బంది పెడుతున్నదని సోమవారం లోక్సభలో బీఆ�
MP Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా మేరకు విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతుందని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ధ్వజమెత్తారు. దేశ
TRS MPs | ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి
నవ భారత నిర్మా ణం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బంపర్ మెజార్టీతో విజయం సాధించ�
తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గత నెల 31న భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభమైన ఉత్సవాలు నిమజ్జన మహోత్సవంతో ముగుస్తాయి. సకల దేవతాగణాలకు అధిపతి అయిన గణన
ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా.. దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. �
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తొక్కిపెట్టిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు దుయ
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్న�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరా�
హైదరాబాద్ : ఉద్యోగ ప్రధాత అని సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కొనియాడారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెల�
తెలంగాణ రాష్ట్రంపై ఏమిటీ వివక్ష? మమ్మల్ని శత్రువుగా ఎందుకు చూస్తున్నది? విభజన హామీల అమలు ఇంకా ఎన్నేండ్లు? ధాన్యం సేకరణకు జాతీయ విధానం తేవాలి మెజారిటీ ఉన్నదని విపక్షంపై కక్ష సాధింపా? ఈసారైనా తెలంగాణకు న్�