Telangana | కేంద్ర అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు లేవనెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. రాష
చండ్రుగొండ: యువకులు రాజకీయాల్లో రాణించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని ఆయన స్వగృహంలో మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు శ్రావణ్ మర్యాదపూర�
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలఎత్తుకొని జీవిస్తున్నారని, వారి మోముల్లో ఆనందం వికసిస్తోందని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని ట
ఖమ్మం : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారనీ,మాట తప్పని నాయకునిగా ఎంపీ నామకు పేరు ఉందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ప్రధానంగా పేద
Paddy procurement | రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడ�
Puvvada Ajay | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పార్టీ విజయానికి పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు
కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్�
ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధి ప్రాయంనుంచే రోశయ్య రాజకీయరంగంలోకి ప్రవేశించి, అత్యు�
న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడు
TRS MPs | కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ కేంద్రంపై నిప్పులు చెరి
రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడంలేదు ధాన్యం సేకరణపై కేంద్రానికి స్పష్టత లేదు జాతీయస్థాయిలో ఒక విధానం ప్రకటించాలి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రానివి అనాలోచిత విధానాలు: ఎంపీ నామా ఎ�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా సోకిన విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఆరా తీశారు. ఆదివారం దాదాపు 27 మందికి పైగా విద్యార్ధుల�
వైరా: టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ పార్టీగా మారిందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర ప్లీనరీని పురస్కరించుకొని వైరా నియోజకవర�
సత్తుపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని..దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మె�