బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల ర
ఖమ్మం లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని పేర్కొన్నారు. వారు విజ్ఞతతో ఆలోచించి బీఆ
తెలంగాణలో బీఆర్ఎస్ 13 సీట్లను గెలవబోతుందని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలే పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. గ్యారెంటీ హామీలను అమలుచేయని ఆ ప్�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడల
మన జిల్లా సమస్యలు పరిష్కారం కావాలన్నా.. మన రాష్ట్రం తరఫున ప్రతినిధిగా పార్లమెంట్లో గొంతుక వినిపించాలన్నా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నామా నాగేశ్వరరావును ఆశీర్వదించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంద
కాంగ్రెస్వన్నీ మోసపూరిత వాగ్దానాలేనని తేలిపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా తాను చెప్పిన మాటలను అమలుచేయకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ�
తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకుపోతుందని, ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించ�
అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. వాటిని అమలుచేయకుండా ఈ ఎన్నికల్లో ఓట్లెలా అడుగుతారని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అవాకుల�
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ
కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలను, మోసపూరిత హామీలను ప్రజలు గమనించారని అన్నారు. అందుకోసమ�